నిధులు జాస్తి.. పనులు నాస్తి

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా వుంది మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పరిస్థితి. అధ్వానంగా వున్న అంభేరుపురం- రాయపురాజుపేట, పీఎస్‌పేట- జన్నవరం రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మూడు నెలల క్రితం సుమారు ఐదు కోట రూపాయలు మంజూరు చేసినప్పటికీ.. సంబంధిత అధికారులు ఇంతవరకు టెండర్‌ ప్రక్రియను పూర్తిచేయలేదు. వర్షాకాలం వచ్చేలోగా పనులు పూర్తిచేస్తే నాణ్యతగా వుంటాయని, అందువల్ల అధికారులు వెంటనే టెండర్లను పూర్తిచేసి పనులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిధులు జాస్తి.. పనులు నాస్తి
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా వుంది మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పరిస్థితి. అధ్వానంగా వున్న అంభేరుపురం- రాయపురాజుపేట, పీఎస్‌పేట- జన్నవరం రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మూడు నెలల క్రితం సుమారు ఐదు కోట రూపాయలు మంజూరు చేసినప్పటికీ.. సంబంధిత అధికారులు ఇంతవరకు టెండర్‌ ప్రక్రియను పూర్తిచేయలేదు. వర్షాకాలం వచ్చేలోగా పనులు పూర్తిచేస్తే నాణ్యతగా వుంటాయని, అందువల్ల అధికారులు వెంటనే టెండర్లను పూర్తిచేసి పనులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.