నేను టీ అమ్ముతాను.. ఓటును అమ్ముకోను: ఆలోచింపజేస్తోన్నమహిళ వినూత్న ఐడియా

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా గ్రామంలో ఓ టీస్టాల్‌‌‌‌ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బోర్డు పలువురుని ఆలోచింపజేస్తోంది.

నేను టీ అమ్ముతాను.. ఓటును అమ్ముకోను: ఆలోచింపజేస్తోన్నమహిళ వినూత్న ఐడియా
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా గ్రామంలో ఓ టీస్టాల్‌‌‌‌ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బోర్డు పలువురుని ఆలోచింపజేస్తోంది.