నావికుల భద్రత మనందరి బాధ్యత.. జీ7 వేదికగా ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు
జీ7 సమిట్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. సమ్మిట్ ప్రాంగణంలో ఇద్దరు నాయకులు షేక్హ్యాండ్ ఇచ్చుకొని చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు.