పంచాయతీలకు రూ.387 కోట్ల కేంద్ర నిధులు

తెలంగాణ గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది.

పంచాయతీలకు రూ.387 కోట్ల కేంద్ర నిధులు
తెలంగాణ గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది.