పేపర్ లీకేజీలపై మోదీ ప్రభుత్వం మొద్దునిద్ర..విద్యార్థుల కష్టానికి వారి దృష్టిలో విలువ లేదు: రాహుల్ గాంధీ

నీట్, నెట్‌‌‌‌‌‌‌‌లలో పదేపదే అవకతవకలు జరుగుతున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ.. మొద్దు నిద్ర పోతోందని కాంగ్రెస్​అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ విమర్శించారు.

పేపర్ లీకేజీలపై మోదీ ప్రభుత్వం మొద్దునిద్ర..విద్యార్థుల కష్టానికి వారి దృష్టిలో విలువ లేదు: రాహుల్ గాంధీ
నీట్, నెట్‌‌‌‌‌‌‌‌లలో పదేపదే అవకతవకలు జరుగుతున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ.. మొద్దు నిద్ర పోతోందని కాంగ్రెస్​అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ విమర్శించారు.