ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.