పోలింగ్ ప్రశాంతం మెదక్ జిల్లాలో 88.46 శాతం

జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.46 శాతం పోలింగ్​ జరిగింది. అత్యధికంగా రేగోడ్​ మడలంలో 91.13 శాతం పోలింగ్​ జరిగింది.

పోలింగ్ ప్రశాంతం  మెదక్ జిల్లాలో 88.46 శాతం
జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.46 శాతం పోలింగ్​ జరిగింది. అత్యధికంగా రేగోడ్​ మడలంలో 91.13 శాతం పోలింగ్​ జరిగింది.