మెస్సీ మ్యాచ్కు టైట్ సెక్యూరిటీ.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ శివధర్రెడ్డి
ఉప్పల్, వెలుగు: ఉప్పల్స్టేడియంలో ఈ నెల13న జరగనున్న సీఎం రేవంత్రెడ్డి, మెస్సీ టీమ్ల ఫ్రెండ్లీ ఫుట్బాల్మ్యాచ్కు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఆదేశించారు.