పీసీసీ ఆదివాసీ చైర్మన్గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్

పీసీసీ ఆదివాసీ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

పీసీసీ ఆదివాసీ చైర్మన్గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్
పీసీసీ ఆదివాసీ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.