ఫీజు బకాయి వసూళ్ల పై హైకోర్టు తీర్పు బాధాకరం : ఎంపీ ఆర్.కృష్ణయ్య
ఫీజు బకాయి వసూళ్ల పై హైకోర్టు తీర్పు బాధాకరం : ఎంపీ ఆర్.కృష్ణయ్య
కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. హైకోర్టు తీర్పు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్కు గొడ్డలి పెట్టు లాంటిందన్నారు.
కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. హైకోర్టు తీర్పు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్కు గొడ్డలి పెట్టు లాంటిందన్నారు.