బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేపై ఆదివారం(జూన్ 5న) రాత్రి భయానక ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితుడు సాగర్ కుమార్ స్పందిస్తూ ఆ రోజు జరిగిన భయానక ఘటన గురించి వివరించాడు.
బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేపై ఆదివారం(జూన్ 5న) రాత్రి భయానక ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితుడు సాగర్ కుమార్ స్పందిస్తూ ఆ రోజు జరిగిన భయానక ఘటన గురించి వివరించాడు.