బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి కుటుంబసభ్యులు ఏమి చేశారంటే?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి కుటుంబసభ్యులు ఏమి చేశారంటే?
విజయనగరం జిల్లా రాజాం సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన బాలికను వైద్యులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. వైద్యుల తీరుకు నిరసనగా బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగగా హాస్పిటల్ సిబ్బంది వారిపైనే దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
విజయనగరం జిల్లా రాజాం సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన బాలికను వైద్యులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. వైద్యుల తీరుకు నిరసనగా బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగగా హాస్పిటల్ సిబ్బంది వారిపైనే దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.