45 ఏళ్ల క్రితం ఆరుగురితో కలిసి 100 కిలోల గోధుమలు దొంగిలించి.. ఇప్పుడు అరెస్టయిన వృద్ధుడు

నేరం చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోతాడేమో కానీ.. వాడు చేసిన నేరం తాలూకు రికార్డులు మాత్రం చట్టం దగ్గర పదిలంగానే ఉంటాయి. ఏళ్లు దాటినా, నేరస్థులు ఏ కలుగులో దాక్కున్నా సరే పోలీసులు వారిని అస్సలే వదిలిపెట్టరు అనడానికి ఈ కేసే నిదర్శనం. సరిగ్గా 45 ఏళ్ల క్రితం.. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి 115 రూపాయలు విలువ చేసే 100 కిలోల గోధుమలను ఆరుగురితో కలిసి దొంగతనం చేశాడు. కానీ ఆపై ఇతడు పరారీ కాగా.. ఇప్పుడు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. మరి ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథ చదివేయాల్సిందే.

45 ఏళ్ల క్రితం ఆరుగురితో కలిసి 100 కిలోల గోధుమలు దొంగిలించి.. ఇప్పుడు అరెస్టయిన వృద్ధుడు
నేరం చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోతాడేమో కానీ.. వాడు చేసిన నేరం తాలూకు రికార్డులు మాత్రం చట్టం దగ్గర పదిలంగానే ఉంటాయి. ఏళ్లు దాటినా, నేరస్థులు ఏ కలుగులో దాక్కున్నా సరే పోలీసులు వారిని అస్సలే వదిలిపెట్టరు అనడానికి ఈ కేసే నిదర్శనం. సరిగ్గా 45 ఏళ్ల క్రితం.. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి 115 రూపాయలు విలువ చేసే 100 కిలోల గోధుమలను ఆరుగురితో కలిసి దొంగతనం చేశాడు. కానీ ఆపై ఇతడు పరారీ కాగా.. ఇప్పుడు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. మరి ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథ చదివేయాల్సిందే.