బోధన్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి..ఏసీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ లీడర్లు
బోధన్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి..ఏసీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ లీడర్లు
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని బీజేపీ లీడర్లు శుక్రవారం బోధన్ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను సీజ్ చేయాలన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని బీజేపీ లీడర్లు శుక్రవారం బోధన్ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను సీజ్ చేయాలన్నారు.