భారత నౌకాదళంలోకి మూడు యుద్ధ నౌకలు.. జాతికి అంకితం చేసిన మోదీ

భారత్ తాజా మూడు నౌకలను ప్రవేశపెట్టింది. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ అనే మూడు నౌకలు నౌకాదళంలో చేరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కోల్‌కతాలోని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద ఈ మూడు నౌకలను మోదీ జాతికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించడం విశేషం. యుద్ధ సమయంలో ఈ మూడు నౌకలు భారతదేశానికి అండగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు.

భారత నౌకాదళంలోకి మూడు యుద్ధ నౌకలు.. జాతికి అంకితం చేసిన మోదీ
భారత్ తాజా మూడు నౌకలను ప్రవేశపెట్టింది. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ అనే మూడు నౌకలు నౌకాదళంలో చేరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కోల్‌కతాలోని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద ఈ మూడు నౌకలను మోదీ జాతికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించడం విశేషం. యుద్ధ సమయంలో ఈ మూడు నౌకలు భారతదేశానికి అండగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు.