భారత్ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి.. ప్రపంచ దేశాల ముందు మోకరిల్లుతున్న పాకిస్థాన్!
భారత్ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి.. ప్రపంచ దేశాల ముందు మోకరిల్లుతున్న పాకిస్థాన్!
సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడంతో నిస్సహాయ స్థితిలోకి జారుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికలపై లబోదిబోమంటోంది. మంగళవారం ఇస్లామాబాద్లో శాశ్వత చట్టపరమైన సింధు జలాల ఒప్పందం' అనే శీర్షికతో పాక్ ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ ఒప్పందం విఫలమైతే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాగితాలకే పరిమితమైన ఏ ప్రపంచ వ్యవస్థ కూడా సురక్షితంగా ఉండబోదంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాక్ భయపెట్టే ప్రయత్నం చేసింది.
సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడంతో నిస్సహాయ స్థితిలోకి జారుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికలపై లబోదిబోమంటోంది. మంగళవారం ఇస్లామాబాద్లో శాశ్వత చట్టపరమైన సింధు జలాల ఒప్పందం' అనే శీర్షికతో పాక్ ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ ఒప్పందం విఫలమైతే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాగితాలకే పరిమితమైన ఏ ప్రపంచ వ్యవస్థ కూడా సురక్షితంగా ఉండబోదంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాక్ భయపెట్టే ప్రయత్నం చేసింది.