భారత్‌లో ముగిసిన వామపక్ష పాలన.. 49 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రంలో అధికారంలో లేని లెఫ్ట్ పార్టీలు

కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి అధికారాన్ని కోల్పోవడంతో.. దేశంలో వామపక్ష పార్టీల పాలనకు తెరపడింది. దీంతో 49 ఏళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ వామపక్ష పార్టీ పాలన లేకుండా ఉంది. దేశంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో వామపక్షాలు కొన్ని ఏళ్ల పాటు అధికారంలో ఉండగా.. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు తుడిచిపెట్టుకుపోవడంతో.. ఎర్రజెండా పాలన అంతమైనట్లే కనిపిస్తోంది. దీంతో భారత్‌లో లెఫ్ట్ పార్టీల పాలనకు చరమగీతం పాడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో ముగిసిన వామపక్ష పాలన.. 49 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రంలో అధికారంలో లేని లెఫ్ట్ పార్టీలు
కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి అధికారాన్ని కోల్పోవడంతో.. దేశంలో వామపక్ష పార్టీల పాలనకు తెరపడింది. దీంతో 49 ఏళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ వామపక్ష పార్టీ పాలన లేకుండా ఉంది. దేశంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో వామపక్షాలు కొన్ని ఏళ్ల పాటు అధికారంలో ఉండగా.. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు తుడిచిపెట్టుకుపోవడంతో.. ఎర్రజెండా పాలన అంతమైనట్లే కనిపిస్తోంది. దీంతో భారత్‌లో లెఫ్ట్ పార్టీల పాలనకు చరమగీతం పాడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.