మోదీపై ప్రజలకు విశ్వాసం పెరిగింది: బీజేపీ

దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ప్రధాని మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్‌, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అభిప్రాయపడ్డారు.

మోదీపై ప్రజలకు విశ్వాసం పెరిగింది: బీజేపీ
దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ప్రధాని మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్‌, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అభిప్రాయపడ్డారు.