మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళను నమ్మించి సైబర్ మోసగాడు రూ. లక్షల్లో కాజేశాడు. రామకృష్ణాపూర్ టౌన్ ఎస్ఐ లింగంపల్లి భూమేశ్ తెలిపిన మేరకు.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్కు చెందిన మహిళ వాట్సాప్ కు కొద్ది నెలల కింద మెసేజ్ వచ్చింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళను నమ్మించి సైబర్ మోసగాడు రూ. లక్షల్లో కాజేశాడు. రామకృష్ణాపూర్ టౌన్ ఎస్ఐ లింగంపల్లి భూమేశ్ తెలిపిన మేరకు.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్కు చెందిన మహిళ వాట్సాప్ కు కొద్ది నెలల కింద మెసేజ్ వచ్చింది.