రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

సుల్తానాబాద్‌ పట్టణ శివారు రైల్వే గేటు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని గౌడ వీధికి చెందిన ముత్యం రాకేష్‌(29), పూదరి రోహిత్‌(24)అలియాస్‌ అభి, సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన పాపని ఆదర్శ్‌లు బైకుపై సుల్తానాబాద్‌ నుంచి సుద్దాలకు వెళుతున్నారు. అల్లీపూర్‌కు చెందిన గసిగంటి రఘు బైక్‌పై వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
సుల్తానాబాద్‌ పట్టణ శివారు రైల్వే గేటు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని గౌడ వీధికి చెందిన ముత్యం రాకేష్‌(29), పూదరి రోహిత్‌(24)అలియాస్‌ అభి, సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన పాపని ఆదర్శ్‌లు బైకుపై సుల్తానాబాద్‌ నుంచి సుద్దాలకు వెళుతున్నారు. అల్లీపూర్‌కు చెందిన గసిగంటి రఘు బైక్‌పై వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.