రిషికొండ ప్యాలెస్ను టూరిజం రిసార్ట్గా కొనసాగించడం ఉత్తమం: మంత్రి పయ్యావుల
రిషికొండ ప్యాలెస్ను టూరిజం రిసార్ట్గా కొనసాగించడం ఉత్తమం: మంత్రి పయ్యావుల
రిషికొండ ప్యాలెస్ను టూరిజం రిసార్ట్గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
రిషికొండ ప్యాలెస్ను టూరిజం రిసార్ట్గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.