‘రహ్‌వీర్‌’ ద్వారా రూ. 25వేల పారితోషికం

రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను ప్రొత్సహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రహ్‌వీర్‌ పథకం ద్వారా రూ. 25వేల నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు.

‘రహ్‌వీర్‌’ ద్వారా రూ. 25వేల పారితోషికం
రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను ప్రొత్సహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రహ్‌వీర్‌ పథకం ద్వారా రూ. 25వేల నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు.