లోక్ అదాలత్లో కేసులకు స్నేహపూరిత వాతా వరణంలో పరిష్కారం దొరుకుతుందని, సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆమె మాట్లాడారు.
లోక్ అదాలత్లో కేసులకు స్నేహపూరిత వాతా వరణంలో పరిష్కారం దొరుకుతుందని, సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆమె మాట్లాడారు.