విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

‘లాభాల్లోని విద్యుత్‌ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
‘లాభాల్లోని విద్యుత్‌ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.