షా ఫార్ములాతో ఏపీకి 38 ఎంపీ సీట్లు: పురందేశ్వరి

నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రతిపాదించిన 50 శాతం పెంపు ఫార్ములా ఏపీకి మేలు చేస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

షా ఫార్ములాతో ఏపీకి 38 ఎంపీ సీట్లు: పురందేశ్వరి
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రతిపాదించిన 50 శాతం పెంపు ఫార్ములా ఏపీకి మేలు చేస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.