షాబాద్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..
షాబాద్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..
రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు.