సమస్యల పరిష్కారానికి సింగరేణి అధికారుల ర్యాలీ

సింగరేణి యాజమాన్యంపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం గోదావరిఖనిలో నిరసన ప్రదర్శనకు దిగారు. ర్యాలీలో రామగుండం-1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ డివిజన్‌లకు చెందిన వెయ్యి మంది అధికారులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి సింగరేణి అధికారుల ర్యాలీ
సింగరేణి యాజమాన్యంపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం గోదావరిఖనిలో నిరసన ప్రదర్శనకు దిగారు. ర్యాలీలో రామగుండం-1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ డివిజన్‌లకు చెందిన వెయ్యి మంది అధికారులు పాల్గొన్నారు.