స్వామి సేవలో గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ప్రసిద్ధ శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామిని శుక్రవారం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

స్వామి సేవలో గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ప్రసిద్ధ శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామిని శుక్రవారం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.