రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 2 నుండి 9వ తేది వరకు 141 గ్రామాల్లో నిర్వహించనున్న రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు పాత భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన 94,090 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 2 నుండి 9వ తేది వరకు 141 గ్రామాల్లో నిర్వహించనున్న రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు పాత భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన 94,090 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.