హెచ్‌‌పీవీ వ్యాక్సినేషన్ షురూ ..కింగ్ కోఠి ఆస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దామోదర

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్‌‌పీవీ వ్యాక్సిన్​ పంపిణీ రాష్ట్రంలో శనివారం షురూ అయింది. హైదరాబాద్‌‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న బాలికలకు ఈ టీకా వేస్తారు.

హెచ్‌‌పీవీ వ్యాక్సినేషన్ షురూ ..కింగ్ కోఠి ఆస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దామోదర
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్‌‌పీవీ వ్యాక్సిన్​ పంపిణీ రాష్ట్రంలో శనివారం షురూ అయింది. హైదరాబాద్‌‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న బాలికలకు ఈ టీకా వేస్తారు.