హైదరాబాద్ ఆలయాల్లో మోదీ సతీమణి పూజలు

ఓల్డ్​సిటీ/వికారాబాద్​, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్​ గురువారం చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.

హైదరాబాద్  ఆలయాల్లో మోదీ సతీమణి పూజలు
ఓల్డ్​సిటీ/వికారాబాద్​, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్​ గురువారం చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.