హైదరాబాద్: క్యాన్సర్ ఉందంటూ బిల్డర్కు బురిడీ..రూ.6.5 కోట్లు వసూలు చేసిన భార్యాభర్తలు

తాను క్యాన్సర్​తో బాధపడుతున్నానంటూ అబద్దం చెప్పి చికిత్స కోసం డబ్బులు కావాలని ఓ బిల్డర్​నుంచి రూ.6.5 కోట్లు వసూలు చేసిందో మహిళ.. ఇందులో ఆమె భర్త సుజిత్​కూడా సహకరించడంతో ఇద్దరిపై మధురానగర్​పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది.

హైదరాబాద్: క్యాన్సర్ ఉందంటూ బిల్డర్కు బురిడీ..రూ.6.5 కోట్లు వసూలు చేసిన భార్యాభర్తలు
తాను క్యాన్సర్​తో బాధపడుతున్నానంటూ అబద్దం చెప్పి చికిత్స కోసం డబ్బులు కావాలని ఓ బిల్డర్​నుంచి రూ.6.5 కోట్లు వసూలు చేసిందో మహిళ.. ఇందులో ఆమె భర్త సుజిత్​కూడా సహకరించడంతో ఇద్దరిపై మధురానగర్​పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది.