ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ నిండింది. దీంతో ఆదివారం రెండు గేట్ల నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో రిజర్వాయర్ 1298 అడుగుల నీటి మట్టానికి చేరి నిండు కుండలా మారింది.
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ నిండింది. దీంతో ఆదివారం రెండు గేట్ల నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో రిజర్వాయర్ 1298 అడుగుల నీటి మట్టానికి చేరి నిండు కుండలా మారింది.