ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. నలుగురి మృతి, పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. నలుగురి మృతి, పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా పంట నష్టం సంభవించింది. వర్షాల కారణంగా నలుగురు చనిపోయారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ప్రభుత్వం తరుఫున నాలుగు లక్షలు చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా పంట నష్టం సంభవించింది. వర్షాల కారణంగా నలుగురు చనిపోయారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ప్రభుత్వం తరుఫున నాలుగు లక్షలు చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.