సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్కు బొగ్గును సరఫరా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ బ్లాక్ నుంచి యేటా 2.88మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు తమిళనాడు జెన్కోతో సింగరేణి సంస్థ మరో 10రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనుంది.
సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్కు బొగ్గును సరఫరా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ బ్లాక్ నుంచి యేటా 2.88మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు తమిళనాడు జెన్కోతో సింగరేణి సంస్థ మరో 10రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనుంది.