అహోబిలంలో ద్వార తోరణ పూజ

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీనరసింహాస్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో వేద పండితులు ద్వార తోరణం కార్యమాన్ని నిర్వహించారు.

అహోబిలంలో ద్వార తోరణ పూజ
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీనరసింహాస్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో వేద పండితులు ద్వార తోరణం కార్యమాన్ని నిర్వహించారు.