ట్రేడింగ్ మోసం చేశారు.. ఊచలు లెక్కపెడుతున్నారు.. 22 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్..

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్​లో 14 కేసులు ఛేదించి, దేశవ్యాప్తంగా 22 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు

ట్రేడింగ్ మోసం  చేశారు.. ఊచలు లెక్కపెడుతున్నారు..  22 మంది  సైబర్ నేరగాళ్లు అరెస్ట్..
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్​లో 14 కేసులు ఛేదించి, దేశవ్యాప్తంగా 22 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు