ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధం.. 226కు పైగా సీట్లు గెలుస్తాం: మమతా బెనర్జీ ధీమా

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధం.. 226కు పైగా సీట్లు గెలుస్తాం: మమతా బెనర్జీ ధీమా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు.