ఏఈఓ పేపర్ లీక్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

వరంగల్ లోని జయశంకర్​అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ ఘటనలో బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్​చేశారు. వరంగల్ లోని జూనియర్ ​అసిస్టెంట్​సిద్ధార్థ, టెక్నికల్​అసిస్టెంట్, ప్రశ్నాపత్రాల ఇన్ చార్జ్ రమేశ్​తో పాటు మరో ఐదుగురు ఇన్​సర్వీస్​ఉద్యోగులు కూడా సస్పెండ్​అయ్యారు.

ఏఈఓ పేపర్ లీక్..  ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
వరంగల్ లోని జయశంకర్​అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ ఘటనలో బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్​చేశారు. వరంగల్ లోని జూనియర్ ​అసిస్టెంట్​సిద్ధార్థ, టెక్నికల్​అసిస్టెంట్, ప్రశ్నాపత్రాల ఇన్ చార్జ్ రమేశ్​తో పాటు మరో ఐదుగురు ఇన్​సర్వీస్​ఉద్యోగులు కూడా సస్పెండ్​అయ్యారు.