ఏపీలో ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి వెళ్లే ఆ రైలు ధర్మవరం వరకు పొడిగింపు
ఏపీలో ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి వెళ్లే ఆ రైలు ధర్మవరం వరకు పొడిగింపు
Guntur Dharmavaram Express 17261: తిరుమల భక్తులకు, రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. గుంటూరు-తిరుపతి (17261) రైలును అక్టోబరు 1 నుండి నవంబరు 30 వరకు ధర్మవరం వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణం డిసెంబరు 1 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పాత సమయాల్లోనే నడుస్తుంది. రద్దీని తగ్గించడానికి గుంతకల్లు డివిజన్ షోలాపూర్-ధర్మవరం, బీదర్-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
Guntur Dharmavaram Express 17261: తిరుమల భక్తులకు, రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. గుంటూరు-తిరుపతి (17261) రైలును అక్టోబరు 1 నుండి నవంబరు 30 వరకు ధర్మవరం వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణం డిసెంబరు 1 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పాత సమయాల్లోనే నడుస్తుంది. రద్దీని తగ్గించడానికి గుంతకల్లు డివిజన్ షోలాపూర్-ధర్మవరం, బీదర్-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.