ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి సర్‌ప్రైజ్.. ఎట్టకేలకు వాటిని బయటకు తెచ్చారు

Pm Modi Srisailam Copper Inscriptions: ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఏపీ పర్యటనకు వస్తున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించి, శ్రీశైలం ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ అధికారులు ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆలయ చరిత్రను వివరించే అరుదైన తామ్ర శాసనాలను ప్రధానికి ప్రదర్శిస్తారు. ఈ శాసనాల్లో రాజుల విరాళాలు, దాడులు, పునరుద్ధరణలు, తోకచుక్కల వంటి ఎన్నో ఆసక్తికర వివరాలున్నాయి. కర్నూలులో రోడ్‌షోలో పాల్గొని, పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి సర్‌ప్రైజ్.. ఎట్టకేలకు వాటిని బయటకు తెచ్చారు
Pm Modi Srisailam Copper Inscriptions: ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఏపీ పర్యటనకు వస్తున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించి, శ్రీశైలం ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ అధికారులు ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆలయ చరిత్రను వివరించే అరుదైన తామ్ర శాసనాలను ప్రధానికి ప్రదర్శిస్తారు. ఈ శాసనాల్లో రాజుల విరాళాలు, దాడులు, పునరుద్ధరణలు, తోకచుక్కల వంటి ఎన్నో ఆసక్తికర వివరాలున్నాయి. కర్నూలులో రోడ్‌షోలో పాల్గొని, పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.