కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం : మంత్రి సీతక్క
కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం : మంత్రి సీతక్క
కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. చిట్యాలలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చిట్యాల పట్టణానికి మహిళల కోసం రైస్ మిల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. చిట్యాలలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చిట్యాల పట్టణానికి మహిళల కోసం రైస్ మిల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.