కాపులకు సీఎం పదవి ఇచ్చే దమ్ము, ధైర్యం వైసీపీకి ఉందా?: కాకినాడ ఎంపీ
కాపు సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వైసీపీ కాపు నాయకుల ప్రయత్నాలను ఇకపై సహించబోమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. ...