చెక్‌డ్యాంలపై సమగ్ర విచారణ జరపాలి

జిల్లాలోని మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సభ్యులు శశిభూషణ్‌ కాచె, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, కలెక్టర్‌ను కోరారు.

చెక్‌డ్యాంలపై సమగ్ర విచారణ జరపాలి
జిల్లాలోని మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సభ్యులు శశిభూషణ్‌ కాచె, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, కలెక్టర్‌ను కోరారు.