చైర్మన్ ప్రోటోకాల్ వివాదం.. అసెంబ్లీ ఎదుట YCP ఎమ్మెల్సీల నిరసన

శానస మండలిలో చైర్మన్ మోషేన్ రాజుకు ప్రోటోకాల్ కల్పిచడం లేదంటూ ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు మెడలో వేసుకుని అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు.

చైర్మన్ ప్రోటోకాల్ వివాదం.. అసెంబ్లీ ఎదుట YCP ఎమ్మెల్సీల నిరసన
శానస మండలిలో చైర్మన్ మోషేన్ రాజుకు ప్రోటోకాల్ కల్పిచడం లేదంటూ ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు మెడలో వేసుకుని అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు.