డాక్టర్ల ప్రీమియం లీగ్ ప్రారంభం
కర్నూలులో డాక్టర్స్ ప్రీమియం లీగ్ ప్రారంభమైంది. కేఎంసీ అల్యూమి టీం, ఆర్థోపెడిక్ బ్లాస్టర్స్, కర్నూలు డెంటల్ స్ర్టెకర్స్ మరియు పీడీయాట్రిక్ ఫాంథర్స్ జట్లు పాల్గొన్నాయి. రాయల స్టోర్స్ మైదానంలో పోటీలను సుశీల నేత్రాలయ అధినేత డా.సుధాకర్రావు ప్రారంభించారు.
అక్టోబర్ 5, 2025
2
కర్నూలులో డాక్టర్స్ ప్రీమియం లీగ్ ప్రారంభమైంది. కేఎంసీ అల్యూమి టీం, ఆర్థోపెడిక్ బ్లాస్టర్స్, కర్నూలు డెంటల్ స్ర్టెకర్స్ మరియు పీడీయాట్రిక్ ఫాంథర్స్ జట్లు పాల్గొన్నాయి. రాయల స్టోర్స్ మైదానంలో పోటీలను సుశీల నేత్రాలయ అధినేత డా.సుధాకర్రావు ప్రారంభించారు.