తమిళ ప్రజల భవిష్యత్తు కోసమే చెన్నైకి వచ్చా: సీఎం చంద్రబాబు

తమిళ ప్రజల భవిష్యత్తు కోసం తానే స్వయంగా చెన్నైకి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్డీయేకు ఓటు వేయాలని ఆయన కోరారు.

తమిళ ప్రజల భవిష్యత్తు కోసమే చెన్నైకి వచ్చా: సీఎం చంద్రబాబు
తమిళ ప్రజల భవిష్యత్తు కోసం తానే స్వయంగా చెన్నైకి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్డీయేకు ఓటు వేయాలని ఆయన కోరారు.