తిరుపతి లడ్డూపై ఏకసభ్య కమిటీతో విచారణ జరిపించాలి.. శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి..

తిరుపతి లడ్డూ విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని, ఈ వ్యవహారంపై ఏక సభ్య కమిటీతో విచారణ జరిపించాలని శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి కోరారు.

తిరుపతి లడ్డూపై ఏకసభ్య కమిటీతో విచారణ జరిపించాలి.. శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి..
తిరుపతి లడ్డూ విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని, ఈ వ్యవహారంపై ఏక సభ్య కమిటీతో విచారణ జరిపించాలని శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి కోరారు.