తల్లి, బిడ్డ అదృశ్యంపై కేసు నమోదు

కొర్లాం పం చాయతీ బ్రాహ్మణ కొర్లాం గ్రామానికి చెందిన జోరామణి మహాపాత్రో (32) తన మూ డేళ్ల కుమార్తె ఖుషి మహంతి తో అదృశ్యమైనట్టు తండ్రి నర సింగ మహాపాత్రో శనివారం బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లి, బిడ్డ అదృశ్యంపై కేసు నమోదు
కొర్లాం పం చాయతీ బ్రాహ్మణ కొర్లాం గ్రామానికి చెందిన జోరామణి మహాపాత్రో (32) తన మూ డేళ్ల కుమార్తె ఖుషి మహంతి తో అదృశ్యమైనట్టు తండ్రి నర సింగ మహాపాత్రో శనివారం బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు.