దూసుకొచ్చిన మృత్యు శకటం.. కొత్త బట్టలు, సరుకుల కోసం వచ్చి, ముగ్గురు మృతి!
దూసుకొచ్చిన మృత్యు శకటం.. కొత్త బట్టలు, సరుకుల కోసం వచ్చి, ముగ్గురు మృతి!
దసరా పండుగ ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పల్లె నుండి పట్టణానికి వచ్చిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. దసరా పండుగ రోజు సరదాగా గడిపేందుకు కొత్త బట్టలు, సరుకుల కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పత్తికొండ పట్టణం గుత్తి సర్కిల్ సాయిబాబా గుడి రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.
దసరా పండుగ ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పల్లె నుండి పట్టణానికి వచ్చిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. దసరా పండుగ రోజు సరదాగా గడిపేందుకు కొత్త బట్టలు, సరుకుల కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పత్తికొండ పట్టణం గుత్తి సర్కిల్ సాయిబాబా గుడి రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.